Friday, March 14, 2025
HomeTrending News

ఎమ్మెల్సీలుగా కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి(మహబూబ్ నగర్)లు నేడు ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి లోని  ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ఛాంబర్ లో...

జేసీకి చేదు అనుభవం

Insult to JC: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సీనియర్ రాజకీయ నేత, మంత్రిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డ్డికి నేడు చేదు అనుభవం...

బిజెపిలో చేరిన అపర్ణా యాదవ్

BJP Aparna: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ వేత్త ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ నేడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ లోని...

పర్యాటక శాఖకు సిఎం అభినందన

Well Done: ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఇటీవలే వెలువరించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామం చోటు దక్కించుకున్న విషయం...

వరంగల్ జిల్లాలో మంత్రుల పర్యటన

హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మలక్ పేట, భూపాలపల్లి నియోజకవర్గం చెన్నాపూర్ లలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రులు పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శింఛి ధైర్యం చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ...

యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : మేకపాటి

Industries - Action Plan: రాష్ట్రంలో పరిశ్రమలు, పోర్టులపై 2022-23 యాక్షన్ ప్లాన్ ను త్వరితగతిన తయారు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు సూచించారు. తాను నిర్వహిస్తోన్న...

పాలమూరుకు హోదా తెండి: హరీష్ సవాల్

National Status: బిజెపి నేతలకు దమ్ముంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎరువుల రేట్లు పెంచి...

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: సిఎం

to stop Land Disputes: భూ వివాదాల శాశ్వత నివారణకే వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...

ఈ పీఆర్సీ మాకొద్దు : ఉద్యోగ సంఘాలు

We reject: రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన పీఆర్సీ జీవోలను తిరస్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ప్రకటించారు. నిన్న విడుదల చేసిన జీవోలపై వారు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం...

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

Earthquake In The Northeastern States : ఈశాన్య రాష్ట్రాల్లో వరసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ రోజు వేకువ జామున 4.30 గంటలకు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో వరసగా...

Most Read