Friday, September 11, 2026
HomeTrending News

YSR Village Health Clinic: ప్రజలే నా సైనికులు: సిఎం జగన్

ప్రజలతో తప్ప ఎవరితోనూ తనకు పొత్తులు ఉండబోవని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఎవరితోనైనా పొత్తు ఉంటే అది ప్రజలతోనేనని.... విపక్షాల లాగా తనకు కుయుక్తులు తెలియవని,...

CPR: 108 సిబ్బంది సమయస్పూర్తి… 23 రోజుల పసికందుకు సీపీఆర్

వైద్యశాస్త్ర చరిత్రలోనే అరుదైన సంఘటన తెలంగాణలో జరిగింది. నెల రోజులు కూడా నిండని చిన్నారికి సీపీఆర్ చేసి 108 సిబ్బంది ప్రాణాలు కాపాడారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల...

Janagama: జనగామలో విషాదం.. ఎస్.ఐ ఆత్మహత్య

జనగామ జిల్లాలో ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతిని తట్టుకోలేక ఆయన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కాసర్ల శ్రీనివాస్‌ జనగామ పట్టణంలో...

Komatireddy Venkat Reddy: భువనగిరి ఎంపి కాంగ్రెస్ వీడనున్నారని పుకార్లు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పిసిసి అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి అది దక్కక పోవటంతో కొన్నేళ్లుగా అసంతృప్తితో...

‘ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్’ కు నేడే శ్రీకారం

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుడుతోంది. ప్రివెంటివ్‌ కేర్‌ లో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

Tirupathi IIT: జూన్‌ నాటికి క్యాంపస్‌ సిద్ధం

ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణాలన్నింటినీ సిద్ధం చేసి అప్పగిస్తామని విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ...

Babu Jagjeevan Ram: సమతావాది జగ్జీవన్: బాబు నివాళి

దేశంలో నలభై ఏళ్ళపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత డా. బాబూ జగ్జీవన్ రామ్ కు దక్కుతుందని, ఆయన ఓ గొప్ప పరిపాలనా దక్షుడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొనియాడారు....

TSPSC: పాలనపై పట్టు కోల్పోయిన కేసీఆర్ : అఖిలపక్షం

జాతీయ రాజకీయాల మీద దృష్టి కేంద్రీకరించి, సొంత రాష్ట్రంలో పరిపాలన మీద సీఏం కేసీఆర్ పట్టు కోల్పోయారని‌, అందుకే రాష్ట్రంలో పేపర్ల లీకేజీ అనేది ఒక ట్రెండ్ గా మారిపోయిందని అఖిలపక్ష పార్టీల‌...

Johnson & Johnson: కాళ్ళ బేరానికి జాన్సన్ & జాన్సన్

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీపై అమెరికాలో వేల కేసులు ఉన్న విష‌యం తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన బేబీ పౌడ‌ర్‌తో పాటు ఇత‌ర ఉత్ప‌త్తుల్ని వాడ‌డం వ‌ల్ల క్యాన్సర్ వ‌చ్చిన‌ట్లు వేలాది మంది...

Komireddi Ramulu:మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మృతి

మెటుపల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఈ రోజు చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొమిరెడ్డి రాములు హైదరాబాద్ లో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో 2004లో...

Most Read