Friday, September 11, 2026
HomeTrending News

Chandrayan: చంద్రయాన్‌ -3కు సర్వం సిద్దం

ఇస్రో శాస్త్రవేత్తలు చందమామ దగ్గరకు వెళ్లి ఖనిజాలు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ప్రయోగానికి సన్నద్దమైయ్యారు.. ఈ నెల 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు చంద్రయాన్‌...

BJP-AP: ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదే: పురంధేశ్వరి

పొత్తులు కేంద్ర నాయకత్వం పరిధిలోని అంశమని... నేతలు, కార్యకర్తల సమన్వయంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు....

UNWTO: అమెరికా పయనమైన బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (HLPF) సమావేశాల్లో ప్రసంగించేందుకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి.. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం.. 14వ తేదీ...

France: బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరెంది మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ఈ రోజు పయనం అయ్యారు. సాయంత్రం పారిస్ చేరుకోగానే ఆదేశ ముఖ్య నేతలతో మోడీ సమావేశం అవుతారు. ఇవాళ,రేపు ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈరోజు...

Yamuna River: యమునా నది ఉగ్రరూపం… ఢిల్లీలో ప్రమాద ఘంటికలు

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడి ఉగ్ర రూపానికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల తాకిడికి జనజీవనం స్తంభించింది.  హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బియాస్ నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. మరోవైపు ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ...

Free Power: వరంగల్ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం – మానిక్ రావ్ ఠాక్రే

తేలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏమి...

Kottu Satyanarayana: జన్మభూమి కమిటీలపై ఎందుకు మాట్లాడలేదు?

సిఎం జగన్ ను తిట్టడానికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నట్లు ఉందని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.  గతంలో ఉచిత ఇసుక పేరుతో దాదాపు 40వేల కోట్లు దోచుకున్నారని, దీనిలో...

Pawan Kalyan: ఆంధ్రా గోల్డ్ కు ఎక్కువ – బూమ్ బూమ్ కు తక్కువ

వాలంటీర్లకు కేవలం ఐదు వేల రూపాయలు వేతనం ఇచ్చి వారి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఈ విషయంపై జగన్ ప్రభుత్వాన్ని  ఏపీ హైకోర్ట్  కూడా ప్రశ్నించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు....

Yuva Galam: బిజెపితో ఉన్నా మైనార్టీలకు న్యాయం చేశాం: లోకేష్

సిఎం జగన్ ది పోలీసు బలం అయితే తనది ప్రజాబలమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం...

AP Cabinet: 24న సిఆర్డీఏ పరిధిలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభం

సీఆర్డీఏ పరిధిలో 47 వేల ఇళ్ళ నిర్మాణ  పనులకు జూలై 24 న ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికి నేడు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ఆమోదముద్ర  వేసింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి...

Most Read