Sunday, September 13, 2026
HomeTrending News

Dharani: కేసీఆర్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్ నాయకత్వంలోని బారసా పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి...

Floods: లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై సిఎం సమీక్ష

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు...

BR Ambedkar: పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి – ఎమ్మెల్సీ కవిత

నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని, ఆ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్ కి తెలంగాణ ప్రజల...

Heavy Rains: నందిగామ వద్ద రాకపోకలు బంద్

గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ – విజయవాడ  మధ్య రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. నందిగామ సమీపంలోని కీసర వద్ద (NH 65 హైవే పై మున్నేరు వాగు...

Ambati: బాబూ.. నీకా అర్హత లేదు: మంత్రి రాంబాబు

రాయలసీమతో పాటు, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు ద్రోహం చేసిన వ్యక్తి సాక్షాత్తు చంద్రబాబేనని,  అందుకే ఆయా రంగాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు ఏ మాత్రం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ...

Roja: సీమకు మీరేం చేశారో చెప్పండి: రోజా

రాయల సీమకు అసలైన ద్రోహి చంద్రబాబే నని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 14 ఏళ్ళపాటు సిఎంగా ఉన్న చంద్రబాబు సీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్...

SRSP: శ్రీరాంసాగర్ దిగువ ప్రాంతాలకు అలర్ట్.. ప్రమాదకరంగా కడెం ప్రాజెక్ట్

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర లో మరియు ఉత్తర తెలంగాణలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు...

Costal Irrigation: ప్రజలకు సమాధానం చెప్పాలి: బాబు డిమాండ్

ఉత్తరాంధ్రలో పుష్కలంగా నీరు వున్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వంశధార నుంచి హీర మండలం ద్వారా నాగావళికి, వంశధార నుంచి వరద కాలువ ద్వారా మహేంద్ర...

YS Jagan: విద్యా దీవెన ఒక వరం: సిఎం

ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో మన  పిల్లలకు సీట్లు లభిస్తే పేదరికం వారికి  అడ్డుగా ఉండకూడదని, ఈ ఆలోచనతోనే  జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Dutch Coast: నౌకలో అగ్నిప్రమాదం…మూడు వేల కార్లు ఆహుతి

జర్మనీ నుంచి దాదాపు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ కార్గో షిప్ నెదర్లండ్స్ దేశం సమీపంలో నడి సంద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు....

Most Read