Monday, September 14, 2026
HomeTrending News

Cotton Seed: పత్తి విత్తనాల కొరతపై మంత్రి ఆగ్రహం

పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది BG I I హైబ్రిడ్‌ విత్తనాలు అని.. అన్ని...

Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షం

నైరుతీ రుతుపవనాల తొలకరి రాక బెంగళూరు నగరాన్ని కుదిపేసింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలను మరవకముందే.. కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి వరదలు హడలెత్తించాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని...

Dayakar Reddy: కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఈ రోజు కన్నుమూశారు. బోన్‌ క్యాన్సర్ కారణంగా దయాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో.. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలుగుదేశం...

Dharani: కేంద్ర మంత్రి గ్రామంలో వెయ్యి కోట్ల కుంభకోణం – రేవంత్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లోని భూదాన్ భూముల్లో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు రూ. వేయి కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తిమ్మూపూర్ గ్రామంలో...

Gadwal: గ‌ద్వాల జిల్లాకు సిఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

తెలంగాణ ఉద్య‌మం నాటి ప‌రిస్థితులు గుర్తు చేసుకుంటే ఒక‌నాడు చాలా క‌ష్టాల్లో మునిగిపోయి పాల‌మూరు జిల్లా గంజి కేంద్రాల‌కు నిల‌యంగా ఉండేద‌ని సిఎం కెసిఆర్ అన్నారు. మ‌న‌కున్న ఆర్డీఎస్ కాల్వ‌ను మ‌న‌కు కాకుండా...

Nirmal: 19న సామూహిక‌ గృహ ప్రవేశాలు – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

పేదలు ఆత్మగౌరవంగా బ్రతుకాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచన అని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మ‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో బంగ‌ల్ పేట్, నాగ‌నాయి...

Vemulawada: సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని నేతలు – బండి సంజయ్

కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల...

G20: హైదరాబాద్ లో జీ20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు

జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు....

పసుపు బదులు కాషాయ కండువా: సుబ్బారెడ్డి

బిజెపి అగ్రనాయకత్వం తెలుగుదేశం ఉచ్చులో పడిందని,  నిన్న విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో వేదికపై ఉన్న నేతల్లో చాలా మంది టిడిపి నుంచి బిజెపిలో చేరిన వారేనని టిటిడి...

YS Jagan: ఇప్పుడు డిక్లరేషన్ ఏమిటి? బాబుపై జగన్ ధ్వజం

బిజెపిని తాను నమ్ముకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడి దయను, ప్రజల ఆశీస్సులను మాత్రమే తాను నమ్ముకున్నానని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా...

Most Read