Sunday, September 13, 2026
HomeTrending News

వచ్చే నెల పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 29వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 29వ తేది నుంచి డిసెంబర్ 23వ తేది వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ...

సైన్స్ తోనే సామాజిక అభివృద్ధి

విద్యార్థుల‌ను శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని రాష్ట్ర‌ శాస్త్ర‌, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ అర‌ణ్య భ‌వ‌న్ లో...

షియా – సున్నీల ఘర్షణల్లో 12 మంది మృతి

పాకిస్తాన్ లో షియా – సున్నీ ల మధ్య ఘర్షణల్లో 12 మంది చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని కుర్రం జిల్లా కోహత్ డివిజన్ లో...

నాడు ఆత్మహత్యలు, నేడు ఆర్బీకేలు: సిఎం

ఒకప్పుడు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను పరిశీలించేందుకు వస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా,...

రేషన్ డీలర్ల ఆందోళనకు టిడిపి మద్దతు

రేషన్ డీలర్ల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని,  గ్రామ వాలంటీర్లు, మొబైల్ వాహనాలతో డీలర్లను...

బిజెపిని ఎదుర్కోవటం కాంగ్రెస్ తోనే సాధ్యం – లాలు

దేశ రాజకీయాల్లో బిజెపిని దీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం కావాలని రాష్ట్రీయ జనతాదల్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ పిలుపు ఇచ్చారు. బిజెపి మత రాజకీయాలను నిలువరించటం కేవలం కాంగ్రెస్ పార్టీకి...

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకుంటే.. రేషన్‌, పెన్షన్‌ బంద్‌

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాకు రేషన్ పంపిణీకి లింకు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోని వారికి రేషన్‌, పెన్షన్‌ బంద్‌ చేయనున్నట్లు...

చర్చకు వస్తారా?: వీర్రాజు సవాల్

రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇసుక దందాకు పాల్పడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అమ్ముకుంటున్నారని విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డి నిన్న బిజెపిపై...

రైతులకు ఒకేరోజు మూడు పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతులకు సంబంధించిన మూడు పథకాలను అమలు చేస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌; వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు; వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాలకు...

సంస్కారం లేని చదువులు

ఈ వార్త చదవడానికి, ఈ వీడియో చూడడానికి మనసుకు కష్టంగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైల్లో ఒక తల్లి తన పసికందును ఒళ్లో పెట్టుకుని ఒద్దికగా, భద్రంగా బోగీలో నేలమీద కూర్చుని ఉంది....

Most Read