తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి దశ పనులు తుదిదశకు చేరుకొన్నాయి. అతిస్వల్పకాలంలోనే అందుకు సంబంధించిన నీటి ఎత్తిపోతలను ప్రా రంభించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు...
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి...
డిసెంబర్ లో వంశధార ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావు వెల్లడించారు. ఇప్పటికే 71శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన ...
రాష్ట్రంలో వాలంటీర్ల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, వెలుగులోకి వస్తున్న నేరాలు కొన్నే ఉన్నాయని, రానివి ఇంకా చాలా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పెందుర్తిలో వాలంటీర్ చేతితో...
నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. 1993 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు. కాలేజీకి...
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్ను వీలైనంత తర్వగా విడిచి వెళ్లాలని అక్కడున్న భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచించింది. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని కోరింది. నైజర్లో...
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విలువైన వృక్షాలకు రియల్ టైం ప్రొటెక్షన్ చీప్ పరికరాన్ని తెలంగాణలో మొదటిసారిగా బోటానికల్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్...
భారత రక్షణ శాఖ దేశ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరిన్న రక్షణ చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, చైనా నుంచి వస్తున్న...
తిరుమల కొండపై శనివారం వేకువజామున విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో ఓ బాలిక మృతి చెందింది. మృతి చెందిన బాలికను లక్షిత (6)గా గుర్తించారు. తిరుమలకు కాలినడకన...