Wednesday, March 5, 2025
HomeTrending News

She The Leader: దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం –

దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బిజెపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం...

అది ప్రభుత్వ భవనం : మంత్రి బొత్స

రిషికొండపై నిర్మిస్తున్నది  ప్రభుత్వ కట్టడమని అది ప్రభుత్వ ఆస్తి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనిలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు లేవని తేల్చి చెప్పారు.  అది...

Pawan: రిషికొండపై యధేచ్చగా ఉల్లంఘన: పవన్

చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి  స్వయంగా ఉల్లంఘిస్తున్నారని... కానీ విపక్షాలు శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండపై అక్రమంగా...

Hawaii: 57కు చేరిన హవాయి ద్వీపం మృతులు

అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్‌ ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వెయ్యికి పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 53 మంది మరణించారు....

15th Augst: జెండా పండుగకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు...

Tiranga: ఢిల్లీలో ఘనంగా తిరంగా ర్యాలీ

దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ప్రగతి మైదాన్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కేంద్రమంత్రులు, ఎంపీలు, యువత ఉత్సాహంగా...

YS Jagan: వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి: జగన్ ధ్వజం

తమ పాలనలో రాష్ట్రంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కాబట్టే ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని, వారి మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ...

Parliament: అధీర్‌ రంజన్‌ సస్పెన్షన్‌ పై పార్లమెంట్‌ లో నిరసనలు

కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధరి సస్పెన్షన్‌పై పార్లమెంట్‌ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధీర్‌ సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ.. ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. లోక్ సభ ప్రారంభం కాగానే...

Errabelli Trust: మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాలి – మంత్రి ఎర్రబెల్లి

మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాల‌న్న‌దే నా సంక‌ల్పం. మ‌హిళ‌లు వారి కుటుంబాల‌ను వారే సాదుకునే స్థాయికి రావాలి. మ‌హిళ‌లు బాగుప‌డితే ఆ కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుప‌డుతుంది. అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి,...

No Permission: పవన్ రుషికొండ పర్యటనకు పోలీసుల నో

జన సేన వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖ నగరంలో పర్యటిస్తోన్న పవన్ కళ్యాణ్ నేడు  పార్టీ ముఖ్యనేతలతో  సమావేశమయ్యారు. నిన్నటి బహిరంగ సభ విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు ...

Most Read