Tuesday, February 25, 2025
HomeTrending News

సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు: జగన్

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 మే 30న జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. నాటి ఎన్నికల కౌంటింగ్ మే 23న జరిగింది....

కన్యాకుమారికి ప్రధాని.. మోడీ రాకపై వివాదం

లోక్ సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ తరుణంలో మరో వివాదం మొదలైంది. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఈ రోజు(గురువారం) సాయంత్రం నుంచి క‌న్యాకుమారిలో 45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్నారు. ఏడ‌వ...

9న ప్రమాణ స్వీకారం ఉంటుంది: సజ్జల ధీమా

వైఎస్సార్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చేెనెల 9న ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌...

కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు: ఈసీకి బాబు లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం పార్టీ కీలక నేతలతో  ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు సాయంత్రం అమరావతి రానున్న చంద్రబాబు  ఎల్లుండి...

తెలంగాణలో సిద్ధమవుతున్న బదిలీల చిట్టా..

ఎన్నికలు పూర్తవ్వడంతో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘ కాలంగా ఒకేచోట పాతుకు పోయిన వారికి స్థాన చలనం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం...

పోస్టల్ బ్యాలట్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ

పోస్టల్ బ్యాలెట్ అంశంలో  ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్య సభ సభ్యుడు  ఎంపీ...

అధికార చిహ్నంపై అధికార విపక్షాల వార్

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను మారుస్తామని సిఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెపుతున్నారు.  గత ప్రభుత్వ ఆన‌వాళ్లు లేకుండా చేస్తాన‌ని రేవంత్ రెడ్డి ప‌లుమార్లు బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో...

ఎన్నికల సంఘానికి బాబు వైరస్ : సజ్జల ఆరోపణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్)ను తప్పించాలన్న కుట్ర తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో చేస్తోందని... తమ దారికి రాకపోతే ఎదో విధంగా టెర్రరైజ్ చేయాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కారదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి...

వ్యాపారుల స్వార్థం.. విత్తనాల కొరత

రాష్ట్రంలో విత్తనాల కొరత రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. విత్తన వ్యాపారుల లాభాపేక్ష... ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వారం రోజులుగా విత్తనాల కోసం పడిగాపులు...

మరో మూడు కేసుల్లోనూ పిన్నెల్లికి ఊరట

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఏపీ హైకోర్టు ఊరట కలిగించింది. ఆయనపై దాఖలైన మరో మూడు కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్  మంజూరు చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు...

Most Read