Tuesday, February 25, 2025
HomeTrending News

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో…బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు...

కౌంటింగ్ ఏర్పాట్లపై సిఈసి సమీక్ష

జూన్ 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు. ఐదు దశలో ఇప్పటివరకు ఎన్నికలు పూర్తయిన...

మళ్ళీ రాజుకుంటున్న పశ్చిమాసియా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా లేవు. హమాస్ దాడితో శివాలెత్తిన ఇజ్రాయల్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు గాజాను జల్లెడ పడుతోంది. గత ఎనిమిది నెలలుగా గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ ఆణువణువూ గాలిస్తోంది. హమాస్...

పిన్నెల్లి హత్యకు టిడిపి కుట్ర: పేర్ని సంచలన ఆరోపణ

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి  పేర్ని నాని సంచలన ఆరోపణ చేశారు. ఈ కుట్రలకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని, హత్య ఆలోచనతోనే పిన్నెల్లి ఇంటి...

33కు చేరిన గేమ్ జోన్ మృతుల సంఖ్య

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాద మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని...

ఉత్తరాదిలో కమల వికాసంపై అనుమానాలు?

ఆరో విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ, ఇప్పటివరకు వోటింగ్ జరిగిన దశలను విశ్లేషిస్తే బిజెపికి కొంత నిరాశాజనకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేళ్ళ బిజెపి పాలనపై ఉత్తర భారతీయులు అసంతృప్తితో ఉన్నట్టుగా...

కేరళలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల రాకతోనే కేరళలో కుండపోత వర్షాలు మొదలయ్యాయి. ఉత్తర భారతదేశం వడగాలులకు అల్లాడిపోతుండగా.. రెండు రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్‌, కోజికోడ్‌, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా,...

ఆరో విడతలో బిజెపి – కూటమి మధ్య ప్రత్యక్ష పోరు

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 58 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నేడు  25న (శనివారం) ఈ పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు, హర్యానాలోని మొత్తం పది, ఉత్తరప్రదేశ్‌లోని...

విశాఖలో జగన్ ప్రమాణం ఫిక్స్: బొత్స

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జూన్ 9న  విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.  జూన్ 4న వెల్లడి కానున్న...

ఐఏఎస్ పదోన్నతులు ఆపండి: యూపీపీఎస్సీ కి బాబు లేఖ

స్టేట్ క్యాడర్ సర్వీసెస్ అధికారులకు ఐఏఎస్ పదోన్నతులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేపట్టటం సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా...

Most Read