Acb Raids In Karimnagar Civil Hospital :
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు ఈ రోజు మెరుపు దాడులు చేశారు. ఆసుపత్రిలో సీనియర్ అసస్టెంట్ గా పనిచేస్తూన్న...
పార్లమెంటు లో ప్రధాని ప్రసంగం, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ లో విమర్శించారు. చట్టంలో లేకపోయినా, నమ్మకం...
India Protests Against South Korea :
హ్యుందాయ్ కంపనీ వ్యవహారంలో దక్షిణ కొరియా ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఈ రోజు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. హ్యుందాయ్ కంపెనీ ఇటీవల సోషల్ మీడియాలో...
District Courts :కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జీ కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం అరణ్య భవన్ లో న్యాయ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పార్లమెంట్ వేదికగా మరోసారి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పునర్విభజన తీరుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుటికీ నష్టపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు....
Third Wave End : రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వారం వ్యవధిలోనే సగానికి పైగా తగ్గాయి. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో 2,850 కేసులు నమోదు కాగా, సరిగ్గా...
Fire on Left parties: ఉద్యోగులు సమ్మెకు వెళ్ళకపోవడం కొందరికి కంటగింపుగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సమ్మెకు వెళ్ళాలని ఎవరూ కోరుకోరని, ఉద్యోగ సంఘాలతో చర్చలు...
Ratha Saptami: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుతుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈరోజున సూర్యభవానుడి దర్శించుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం....
Thodu : రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ వృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాల సంక్షేమమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న చేదోడు’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్ధిక సహయాన్ని...
Inspiration should go on: వెయ్యేళ్ళ క్రితమే సమాజంలోని అసమానతలను రూపు మాపడానికి దృఢసంకల్పంతో నడుం బిగించిన మహనీయుడు శ్రీ రామానుజ స్వామి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...