ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశంలో గడాఫీ మరణం తర్వాత నాయకత్వ సంక్షోభం దేశాన్ని సంక్షోభం వైపు తీసుకువెళుతోంది. పశ్చిమ దేశాల కుట్రలకు ప్రయోగ శాలగా లిబియా మారింది. మహమ్మద్ గడాఫీని అంతమొందించిన తర్వాత...
దేశంలో సుపరిపాలన అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అటల్ బిహారీ వాజ్ పేయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానిగా వారి పాలనా కాలం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. నేడు...
జిహెచ్ఎంసి నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియపైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు....
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల...
కేంద్ర ప్రభుత్వం - తమిళనాడు మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రమె కేంద్రంతో తలపడుతున్నారు. తాజాగా తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా కేంద్రాన్ని నిలదీసేందుకు వెనుకాడటం...
మధ్యప్రదేశ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి మంగళవారం రైసేన్ లో జెండా ఎగురవేసిన కొన్ని క్షణాల్లోనే వేదికపై కుప్పకూలిపోయారు....
ఢిల్లీ ఎర్రకోట వేదికగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా10వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేశారు. ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి...
రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కల...
గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద ఘన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కె చంద్ర...