Sunday, September 13, 2026
HomeTrending News

Bus Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 26 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని బుల్దానాలో బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 26 మంది సజీవ దహనం, 8 మంది గాయపడ్డారు, పూణెకు వెళ్తున్న బస్సులో సుమారు 33 మంది ఉన్నారని, సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ రోజు తెల్లవారుజామున...

Group IV: గ్రూప్‌ 4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

గ్రూప్‌ IV నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు (శనివారం) పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష...

Goddess Durgamma: నేటినుంచి శాకాంబరి ఉత్సవాలు

ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి శాకాంబరి ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమివ్వనున్నారు. మొదటి రెండ్రోజులు కాయగూరలతో అమ్మవారిని అలంకరిస్తారు. ...

Jana Sena: పాత ధరలకే మద్యం విక్రయం : పవన్

సిఎం జగన్ తన ఒళ్లో చిన్న పాపను కూర్చోబెట్టుకొని పలకపై అక్షరాలు దిద్దిస్తుంటే తనకు గాంధీజీ గుర్తుకొచ్చారని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  అయితే గాంధీజీ 'సత్య శోధన' అనే...

Dr. Seediri: బాబు హామీలు నీటిమీద రాతలు

మోసపూరిత మేనిఫెస్టోలతోనే చంద్రబాబు గతంలో సిఎం అయ్యారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఆరోపించారు. బాబు విడుదల చేసిన మొదటి దశ మేనిఫెస్టోను బుద్ధి ఉన్నవారు ఎవరూ...

TDP: మన ప్రాణాలు ముద్దు- ఈ మందు వద్దు : ఆనం

ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్న కల్తీ మద్యం వల్లే రాకేశ్ మాస్టర్ చనిపోయారని టిడిపి నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. బూమ్ బూమ్ బీరు తాగడం వల్లే ఆయన మరణించారన్నారు.  మద్యం తాగాలని...

Asifabad: ధరణి పోతే కష్టాలే – సిఎం కెసిఆర్

ధరణి పోతే మళ్ళీ లంచాలు, కార్యాలయాల చుట్టూ తిరిగే రోజు వస్తుందని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు  అన్నారు. ధరణి రద్దు చేస్తామని విపక్షాలు అంటున్నాయని... అదే జరిగితే సామాన్యులు ఇబ్బంది పడుతారన్నారు....

Komuram Bhim : ఆసిఫాబాద్ లో పోడు పట్టాల పంపిణీ

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారుల కుటుంబాలలోని గిరిజన మహిళల పేరుతో, 12 మంది...

Asia Kabaddi: విజేత ఇండియా

ఇండియా జట్టు  ఆసియ కబడ్డీ పురుషుల ఛాంపియన్ షిప్ -2023 ను నిలబెట్టుకుంది.  ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు ఈ టోర్నమెంట్ జరగగా ఎనిమిది సార్లు ఇండియా విజేతగా నిలవడం గమనార్హం. నిన్న జరిగిన...

Atchutapuram SEZ: సాహితీ ఫార్మాలో అగ్నిప్రమాదం: ఇద్దరి మృతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి.. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు...

Most Read