సిఎం జగన్ తన ఒళ్లో చిన్న పాపను కూర్చోబెట్టుకొని పలకపై అక్షరాలు దిద్దిస్తుంటే తనకు గాంధీజీ గుర్తుకొచ్చారని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే గాంధీజీ 'సత్య శోధన' అనే...
మోసపూరిత మేనిఫెస్టోలతోనే చంద్రబాబు గతంలో సిఎం అయ్యారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఆరోపించారు. బాబు విడుదల చేసిన మొదటి దశ మేనిఫెస్టోను బుద్ధి ఉన్నవారు ఎవరూ...
ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్న కల్తీ మద్యం వల్లే రాకేశ్ మాస్టర్ చనిపోయారని టిడిపి నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. బూమ్ బూమ్ బీరు తాగడం వల్లే ఆయన మరణించారన్నారు. మద్యం తాగాలని...
ధరణి పోతే మళ్ళీ లంచాలు, కార్యాలయాల చుట్టూ తిరిగే రోజు వస్తుందని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు అన్నారు. ధరణి రద్దు చేస్తామని విపక్షాలు అంటున్నాయని... అదే జరిగితే సామాన్యులు ఇబ్బంది పడుతారన్నారు....
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారుల కుటుంబాలలోని గిరిజన మహిళల పేరుతో, 12 మంది...
ఇండియా జట్టు ఆసియ కబడ్డీ పురుషుల ఛాంపియన్ షిప్ -2023 ను నిలబెట్టుకుంది. ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు ఈ టోర్నమెంట్ జరగగా ఎనిమిది సార్లు ఇండియా విజేతగా నిలవడం గమనార్హం. నిన్న జరిగిన...
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెజ్లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి.. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. అనంతరం తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిభింబించే...
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయం వేదికగా.. జరగనున్న అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన వక్తగా ప్రసంగించే అవకాశం కిషన్ రెడ్డికి లభించింది....
నవరత్నాలు అమలు కాలేదని చెప్పడానికి నోరెలా వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అబద్ధం చెప్పొచ్చు కానీ దానికో హద్దుండాలని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా దీనిపై చర్చించేందుకు...