మహారాష్ట్ర షోలాపూర్ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరిపూర్ లో శ్రీ విట్ఠల్ రుక్మిణీ దేవీ ఆలయంలో ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
పండరిపూర్ నుంచి సర్కోలి గ్రామానికి బయలుదేరిన...
ఉత్తరప్రదేశ్ లో సంఘ వ్యతిరేక శక్తుల ఏరివేత వేగంగా జరుగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్న యోగి అదిత్యనాత్ ప్రభుత్వం నేరస్తులను ఏ మాత్రం ఉపెక్షించటం లేదు. ఇదే కోవలో...
దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్లో దీపావళి పండగను సెలవురోజుగా ప్రకటించారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు....
రాజ్యసభ పూర్వ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ కు చెందిన రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు...
నరసాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పురోహితులు, పాస్టర్లు కలుసుకుని ఆశీర్వాదం అందించారు. పవన్ కు సకల శుభాలు కలగాలని, ఆయన సంకల్పం సిద్ధించాలని నరసాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రధాన దేవాలయాల...
నైరుతీ రుతుపవనాలు ఊహించని రీతిలో దూసుకెళ్తుతున్నాయి. రుతుపవనాలు దాదాపు దేశమంతటా 80 శాతం వ్యాపించినట్లు భారతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల చాలా వేగంగా రుతుపవనాలు దేశంలోని వివిధ...
హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ ను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ఈ రోజు ప్రారంభించారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నాగర్ కర్నూల్ లో కేసిఆర్ ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం...
వైఎస్సార్ లా నేస్తం ద్వారా లబ్ధి పొందుతోన్న జూనియర్ న్యాయవాదులు భవిష్యత్తులో స్థిరపడ్డాక ఇదే మమకారం పేదల పట్ల చూపిస్తారన్నది తన విశ్వాసమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు....