Thursday, September 10, 2026
HomeTrending News

Central Vista: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై రగడ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతిసారి తన ద్వంద్వ వైఖరి చాటుకుంటున్నది. అందుకు...

Covid: చైనాలో ఎక్స్‌బీబీ వేరియెంట్‌ వేగంగా వ్యాప్తి

కరోనా పోయింది.. ఇప్పుడు అంతా మామూలే.. అని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్నవేళ చైనాలో కొవిడ్‌-19 మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కొవిడ్‌ కొత్త వేవ్‌ మొదలైందని బయోటెక్‌ సదస్సులో పాల్గొన్న శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు జోంగ్‌...

Gruha lakshmi: జూన్ 24 పోడు భూముల పట్టాల పంపిణీ

గిరిజన సోదరులకు జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు...

Decade celebrations: దశాబ్ది ఉత్సవాల రోజువారి షెడ్యూల్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల...

Grain Procurement: రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల సేకరణ

ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని, 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఇది గత సీజన్ కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికం అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల...

Jagananna Vidya Deevena: కొవ్వూరుకు సిఎం- విద్యా దీవెన నిధుల విడుదల

జగనన్న విద్యా దీవెన ద్వారా  విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను  చెల్లిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను నేడు విడుదల చేయనుంది....

YS Jagan: 175 సీట్లవైపు అడుగులు: జగన్ ధీమా

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి 151 సీట్లు సాధించి నేటికి నాలుగేళ్ళు నిండాయి. 2019 మే 23న నాటి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 175 సీట్లకు గాను...

Perni Nani: జగన్ ఢిల్లీ వెళ్ళింది దీనికే: పేర్ని చురకలు

చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎంతకైనా బరితెగిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రంలోకి రాకూడదంటూ బాబు హయంలో ఉత్తర్వులు ఇస్తే.. ...

Nara Lokesh: మళ్ళీ మళ్ళీ శంఖుస్థాపనలు: లోకేష్

నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణంపై తెలుగుదేశం చిత్తశుద్దికి టిడ్కో ఇళ్ళు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాము కట్టిన ఇళ్ళకు సిగ్గులేకుండా వైసీపీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు....

AP CM Jagan: నీతి ఆయోగ్‌ సన్నాహక భేటీ

న్యూఢిల్లీలో  మే 27 వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం...

Most Read