Thursday, September 10, 2026
HomeTrending News

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ లో మరో విద్యార్థిని మృతి

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతిచెందారు. హాస్టల్‌ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహంతో విద్యార్థులు...

BJP: 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు – బండి సంజయ్

‘‘కేసీఆర్ ఫ్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై మేం పోరాడుతుంటే.... బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నరు. బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ కొడుకు అంటున్నడు... ఆయనకు తెల్వదేమో... మాతో...

Cyclone Biparjoy:గుజరాత్ తీరానికి తుపాను రాక..భారీ వర్ష సూచన

బిపర్‌జాయ్‌ తుఫాను నేడు గుజరాత్‌ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్‌ తీరం సమీపంలోని కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు జకావ్‌ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని...

Illegal Migrants: వలస జీవుల పడవ మునిగి 79 మంది మృతి

ఆఫ్రికా దేశాల నుంచి బతుకు దెరువు కోసం వెళ్ళే వలస జీవుల పడవ మధ్యదార సముద్రంలో బోల్తా పడింది. గ్రీస్‌ దేశం సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న...

Darani: దివాళా తీసిన కంపెనీకి ధరణి బాధ్యత – రేవంత్ రెడ్డి

‘‘ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టిన తప్పు లేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు....

Telangana Martyrs: 22న అమరుల స్మారక చిహ్నం ప్రారంభం

సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు..హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ...

BRS vs BJP: ఐటి దాడులు బిజెపి ప్రేరేపితమే – జగదీష్ రెడ్డి

ఐటి దాడులు బిజెపి ప్రభుత్వ ప్రేరేపితమే నని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షమే నన్నారు.దాడులతో ప్రతిపక్షాలను అణిచివేయ్యాలనుకోవడం మూర్ఖత్వం...

Pawan: వైసీపీని ఎదుర్కొనేది మేమే: పవన్

రాబోయే ఎన్నికల్లో తాను ఒంటరిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కక్ష...

YS Jagan: నెలరోజులపాటు జగనన్న సురక్షా కార్యక్రమం: సిఎం

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో గ్రామ సచివాలయాల దగ్గరనుంచి కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులంతా ప్రత్యేక శ్రద్ధపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో...

YSRCP: జగన్ ను మళ్ళీ గెలిపించాలి: కృష్ణయ్య పిలుపు  

బిసిల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు చెబితే మధ్య ప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నోరెళ్ళబెట్టారని బిసి సంక్షేమ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య...

Most Read