Tuesday, September 8, 2026
HomeTrending News

ముందస్తు ప్రభుత్వ హెచ్చరిక

Central Government Precautions For Omicron Control : డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన, రెండు రోజులు దేశం మొత్తం లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు మీడియాలో, ఢిల్లీ వర్హాల్లో విస్తృతంగా...

చైనాకు బాసటగా రష్యా

బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ ను వివిధ దేశాలు వ్యతిరేకిస్తుంటే రష్యా చైనాకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరవుతానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా వెల్లడించారు. బుధవారం చైనా...

దళితబంధు కార్యచరణకు సిఎం కసరత్తు

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రేపటి నుంచి  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిఎం జిల్లాల పర్యటనల వివరాలు 17 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ...

గవర్నర్ తో సిఎం భేటీ

CM met Governor: రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కరోనా బారిన పడి, కరోనా అనంతర...

తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం

Telangana Gurukuls Are The Role Model : ఎస్సీ గురుకులాలకు దేశం మొత్తం మీద మంచి పేరుప్రతిష్ఠలు ఉన్నాయని,ఇతర రాష్ట్రాలకు ఇవి ఆదర్శంగా నిలుస్తున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల...

కరెంటు చార్జీల పెంపునకు కసరత్తు

 Electricity Charges In Telangana : రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా రాష్ట్రంగా పేరొందిన తెలంగాణలో డిస్కమ్ లు నష్టాలను పూడ్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. వరుసగా మూడో...

సంక్షేమ నిధి – జర్నలిస్టుల పెన్నిధి

Journalists : విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ . . ఆర్థిక భరోసాను కల్పిస్తున్న సంస్థ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి మాత్రమే అని మీడియా...

సీఎం జగన్‌ను కలిసిన నేవీ అధికారులు

ENC officers met CM: తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా...

రైతులతో ప్రభుత్వాల చెలగాటం

 Election Promises :  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో ఖాయిలా పడ్డా పరిశ్రమలను పున ప్రారంభిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు....

బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

AP CM grief: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరువాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది...

Most Read