Thursday, September 10, 2026
HomeTrending News

మల్లాది అస్తమయం: సిఎం సంతాపం

Malladi no more: ప్రవచనకర్త, పౌరాణిక వాచ‌స్ప‌తి మ‌ల్లాది చంద్రశేఖ‌ర‌శాస్త్రి క‌న్నుమూశారు. వ‌యోభారంతో హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వగృహంలో అస్తమించారు. ఆయ‌న వ‌య‌సు 96 సంవ‌త్సరాలు. 1925 ఆగ‌స్టు 28న శాస్త్రి గుంటూరు జిల్లా...

ఆ వార్తలు నిరాధారం : చిరంజీవి

Baseless: ఏపీ సిఎం జగన్ తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు.  రాజకీయాలకు  తాను దూరంగా ఉన్నానని, అలాంటి ఆఫర్లు తాను కోరుకొనే ప్రసక్తే లేదని,...

సంక్రాంతి సంబరాల్లో సీఎం వైఎస్‌ జగన్‌

CM Ys Jagan Sankranthi Celebrations : తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద ఈ రోజు వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి, భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టుతో...

హిందూ వ్యతిరేకుల ప్రభుత్వం – వీర్రాజు

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చాక హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. అన్యమతస్తుల ప్రమేయంతో హిందూ వ్యవస్థ పై చేస్తున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

మిర్చి రైతులను ఆదుకోవాలి -సీతక్క

ఎకరాన లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి, మిర్చి రైతులంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళకి భరోసా కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ...

టార్గెట్‌ ఇరవై లక్షల ఎకరాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం కంబళాపూర్‌లో...

కరోనా కేసుల ఉధృతి 

దేశంలో కరోనా కేసులు తామర తంపరగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.64.202 వెలుగు చూశాయి. పాజిటివిటి రేటు 14.78 గా ఉంది. నిన్నటితో పోలిస్తే కోవిడ్ వ్యాప్తి 6.7 శాతం...

ఓమిక్రాన్ ముగిసిపోతోందా?

గత ఆరు నెలలుగా .. అదిగో వేవ్ .. ఇదిగో వేవ్ అంటూ భయపెడుతూ వస్తూన్న మీడియా .. దీన్ని నమ్మి భయం గుప్పిట్లో కొంత మంది ! చివరకి వచ్చిందా ?...

అది ఈ శతాబ్దపు జుమ్లా: కేటియార్

#AskKTR: బిజెపి విషపూరిత ఎజెండాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ సుపరిపాలన-సుస్థిరతే...

ఏపీ పనితీరు భేష్: కేంద్ర ఆరోగ్య శాఖ

Virtual Meet on Covid: దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారికి అధికంగా వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య...

Most Read