Sunday, September 6, 2026
HomeTrending News

కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది: జగన్

CM Kadapa tour: తన తండ్రి వైఎస్సార్ మరణించినప్పటి నుంచి నేటి వరకూ కడప జిల్లా తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో వెల్లడించారు. ఈరోజు...

ధరలు నియంత్రిస్తే అవమానించడమా: బొత్స

Cinema Tickets: సినిమా టికెట్లు ఇష్టానుసారం రెట్లు పెంచి అమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరలను నియంత్రిస్తే...

ఒమిక్రాన్‌ కట్టడికి ఆంక్షలు విధించండి

Telangana Highcourt  : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పండగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘‘క్రిస్మస్‌, సంక్రాంతి, నూతన సంవత్సర...

ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నేత పివి నరసింహారావు

Pv Narasimha Rao : తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత, ఆచరణ శీలి పివి నరసింహారావు అని మంత్రి ఎర్రబెల్లి...

కార్మికుల వెంటే తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Supports Singareni :  తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న   సందర్భంగా కార్మికులు,ఉద్యోగులు,యాజమాన్యానికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో,సీఎం కేసీఆర్...

సొంత జిల్లాలో సిఎం జగన్ టూర్

CM visit to Kadapa district: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటినుంచి మూడురోజులపాటు వైఎస్సార్ కడపజిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు...

పంజాబ్ కాంగ్రెస్ కొత్త నిబంధన

Punjab Congress New Rule  : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇస్తామని పార్టీ...

యూరోప్ లో ఓమిక్రాన్ విలయం

Omicron In Europe : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఓమిక్రాన్ ధాటికి బాధితులకు ఆస్పత్రులు చాలటం లేదు. బ్రిటన్ దేశానికి ఇప్పటికే జర్మనీ,...

సుస్థిర ప్రగతి, అసమానతలపై దృష్టి: సిఎం

Azadi ka Amrit Mahotsav: సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక,  శాస్త్రసాంకేతిక రంగాల్లో మన ప్రగతిని అవలోకనం చేసుకోవడానికి అమృత్‌మహోత్సవ్‌ వేదిక కల్పిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 75...

ఆకుపచ్చని అక్షరం – పర్యావరణ సాహిత్య సమ్మేళనం

34th Hyderabad National Book Fair Kicks Off : 34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్ లో భాగంగా బుధవారం నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియంలో ఆకుపచ్చని అక్షరం పర్యావరణ సాహిత్య సమ్మేళన కార్యక్రమం...

Most Read