Sunday, September 6, 2026
HomeTrending News

మర్డర్ చేస్తా అంటే ఊరుకుంటారా? కొడాలి

Be careful: బుద్దా వెంకన్న అరెస్టుపై మంత్రి కొడాలి స్పందించారు. వెంకన్న ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదన్నారు. మంత్రిని మర్డర్ చేస్తా....

క్యాసినో నడిపితే నో పోలీస్: నారా లోకేష్

No Police: టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్సీ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సింహా సినిమాలో నందమూరి బాలకృష్ణ డైలాగ్...

చర్చలకు సిద్ధంగా ఉన్నాం: సజ్జల, బొత్స

We are ready: ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమస్యను జఠిలం  చేయకుండా చర్చలకు వచ్చి సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యలా కలిసి రావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి...

చీఫ్ జస్టిస్ ముందుకు పీఆర్సీ పిటిషన్

to CJ Bench: పీఆర్సీ అమలుపై విధి విధానాలను ఖరారుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై విచారణను చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్...

మతోన్మాదులను అరికట్టండి:కేంద్రమంత్రి

control Muslim Fundamentals: సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టాలని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ సూచించారు. సిఎం పరిపాలనపై తగిన దృష్టి పెట్టకపోవడంతో వైసీపీ...

అంతర్జాతీయ బ్రూణ హత్యల నివారణ దినోత్సవం

International Feticide Prevention Day : ప్రపంచవ్యాప్తంగా పుట్టబోయే బిడ్డ అడ అని తెలియగానే వెంటనే బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పురిటిలోని బిడ్డను పురిటిలోనే అంతమొంది స్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై వివక్ష...

చర్చలకు రాలేము: ఉద్యోగ సంఘాలు

We don't: ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. వివిధ సంఘాల నేతలతో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నేడు జరిగింది....

చర్చలకు రండి: ప్రభుత్వం పిలుపు

Lets talk: ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.  పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయమై చర్చలు జరిపి ఓ సానుకూల నిర్ణయం తీసుకుందామని...

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు

Promotions To Ias And Ips Officers :  రాష్ట్రంలో 41 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.. వీరిలో 29 మంది ఐఏఎస్‌, 12 మంది...

నెలాఖరు వరకు బహిరంగ సభలు బంద్

ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) భారీ షాక్ ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి...

Most Read