Sunday, September 13, 2026
HomeTrending News

అంబేద్కర్ జయంతి రోజు హైదరాబాద్ కు కేజ్రీవాల్

తెలంగాణలో ఆప్ కీలక అడుగులు వేస్తోంది. పంజాబ్ లో ఏకపక్ష విజయంతో ఆప్ ప్రస్థానం పైన దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తొలి ప్రాంతీయ పార్టీ ఆప్....

కశ్మీర్లో హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సోఫియన్ జిల్లాలోని చోటిగాంలో బుధవారం  ఓ మెడికల్ షాప్ యజమానిని హత్య చేశారు. మృతుడు కాశ్మీరి హిందువు బాల కిషన్. గత నాలుగు రోజులలో ఉగ్రవాదులు...

సోషల్ మీడియాలోకి టెస్లా అధినేత

టెస్లా అధినేత ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను...

రాడిసన్‌ హోటల్‌ లైసెన్స్‌ రద్దు

Radisson Hotel  : రాడిసన్‌ హోటల్‌ లైసెన్స్‌ రద్దు చేసిన రాష్ట్ర అభ్కారి శాఖ. పబ్‌, లిక్కర్‌ లైసెన్స్‌లు రద్దు చేసిన ఎక్సైజ్‌ శాఖ. 24 గంటలపాటు లిక్కర్‌ సప్లైకి అనుమతి తీసుకున్న...

పన్నుల పెంపుపై టిడిపి నిరసన

TDP to protest: కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో జరిగిందని ప్రతిపక్షనేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జిల్లాలు ఏర్పాటు చేసిన రోజే రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో బాదుడుకు...

వెల్గనూరు విద్యార్థుల అత్యద్భుత ప్రతిభ

తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, వెల్గనూరు విద్యార్థుల అత్యద్భుత ప్రతిభ కనపరిచారు. రాష్ట్రస్థాయిలో 4వ స్థానం. ఒక లక్ష యాభై వేలు క్యాష్ ప్రైజ్, బహుమతి అందజేసి...

కేంద్రం మెడలు వంచి కొనిపిస్తాం – తెరాస

పండిన పంటను కొనుగోలు చెయ్యాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్రప్రభుత్వం మీదనే ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.అటువంటి బాధ్యతల నుండి మోడీ సర్కార్ తప్పుకోవాలని చుస్తే మెడలు...

సిఎం ఢిల్లీ టూర్; ప్రధానితో భేటీ!

Jagam to Meet Modi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు, రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. జవనరి మొదటి వారంలో సిఎం...

సిపిఐ (చంద్రబాబు) పార్టీ పెట్టుకోండి: పేర్ని

Perni suggestion: తనది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... షుమారు 14 సంవత్సరాలు సిఎంగా పనిచేసి కొత్త జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి...

సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు

సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం...

Most Read