Saturday, September 12, 2026
HomeTrending News

మాస్కు ధ‌రించ‌క‌పోతే ఫైన్

Corona under control: క‌రోనా పూర్తిగా కంట్రోల్‌లోనే ఉంది.. కానీ ప‌క్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల్సిందేన‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. మాస్కు...

సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులకు నిధులు

తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నలుదిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలో...

ఇదో గొప్ప ముందడుగు: సిఎం జగన్

Good Initiative: దేశంలో ఆరు లక్షల కోట్ల రూపాయల  పెట్టుబడులతో, లక్షా నలభై వేలమంది ఉపాధి కల్పిస్తున్న ఆదిత్య బిర్లా కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్...

భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా బోరిస్ జాన్సన్‌కు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు సాదర...

జహంగీర్ పురి కేసు రెండు వారాలు వాయిదా

Jahangirpuri Demolitions : జహంగీర్ పురి కూల్చివేత వ్యవహారంలో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు . తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. కేసులోని...

అధికారుల కండకావరం: ఒంగోలు ఘటనపై బాబు

condemnable: ఒంగోలులో ఆర్టీయే అధికారుల తీరుపై ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు కండకావరంతో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

గౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తా

Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామికలకు, పెట్టుబడులకి అనుకూలమని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు...

జంట జలాశయాలకు ఉరి..?

111 canceled with 69 : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట‌ నిలబెట్టుకున్నారు. ఇటీవ‌ల రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో జీవో నెంబ‌ర్ 111 ను ర‌ద్దు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌కట‌న చేసిన విషయం...

ఆదిత్య గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ నేడే ప్రారంభం

Caustic Soda Unit: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.  బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ ను ముఖ్యమంత్రి...

డ్రగ్స్ పై ఉక్కుపాదం: సిఎం ఆదేశం

Be alert: డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటులేదని, ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తే వెంటనే దాని మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్ళతో పెకలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Most Read