భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక పర్యటనకు దూరమయ్యారు. 2021 మార్చి నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు అతని […]
Trending News
20న ఏపి అసెంబ్లీ సమావేశం?
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20న సమావేశం కానుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి వుండగా స్థానిక ఎన్నికలు, కోవిడ్ నేపధ్యంలో ప్రభుత్వం 3 నెలలకు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి గవర్నర్ […]
లాక్ డౌన్ ప్రారంభం
తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ రోజు (మే 12) ఉదయం 10 గంటలకు మొదలైన లాక్ డౌన్ 10 రోజులపాటు అమల్లో వుంటుంది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి […]
రేపటి నుంచి లాక్ డౌన్
తెలంగాణాలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. తొలుత 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ […]
రుయా ఘటన కలచివేసింది : జగన్
ఆక్సిజన్ సరఫరాపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒరిస్సా, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ […]
నోటిసులు ఇస్తాం ; హైకోర్టు ఆగ్రహం
ఆంధ్ర సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు అంబులెన్సులు అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ నోటిసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవాలని […]
ఆంధ్రా రోగులకు ‘నో’ ఎంట్రి
కోవిడ్ చికిత్స కోసం ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రి నుంచి ఐసియూ బెడ్ కేటాయించినట్లు ఆధారాలు చూపిస్తేనే పోలీసులు అనుమతిస్తున్నారు. […]
కరోనాతో టిఎన్ఆర్ మృతి
ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ టిఎన్ఆర్ కరోనాతో మృత్యువాత పడ్డారు. కాచిగూడ లోని ప్రైవేటు ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ లో విభాగంలో చికిత్స పొందుతున్న టిఎన్నార్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అయన అసలు పేరు […]
ప్రసాదరావు కన్నుమూత
సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ చివరి డిజిపిగా పనిచేసిన ఐపిఎస్ అధికారి బి. ప్రసాదరావు అమెరికాలో కన్నుమూశారు. అయన అమెరికాలో కుమారుడు వికాస్ వద్ద ఉంటున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తనకు ఛాతిలో నొప్పిగా వుందని […]
కరోనాతో ఎంపి రఘునాధ మహాపాత్ర మృతి
ఒడిషాకు చెందిన సుప్రసిద్ధ వాస్తుశిల్పి, రాజ్యసభ సభ్యుడు రఘునాధ మహాపాత్ర కరోనాతో మృతి చెందారు. అయన వయసు 78 సంవత్సరాలు. కోవిడ్ బారిన పడి ఒడిషాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మహాపాత్ర నేటి […]