విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇటీవల కొందరు బాధ్యతారహితంగా మాట్లాడారని, అవి గాలి మాటలని తాను అప్పుడే చెప్పానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్...
రాష్ట్ర ప్రజలు మరోసారి రావాలి జగన్- కావాలి జగన్ అంటున్నారని, అది చూసి తట్టుకోలేక తెలుగుదేశం విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మండిపడ్డారు. చంద్రబాబు...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 22 వ తేదీన మరో వాణిజ్జ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని...
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించడానికి పౌరసరఫరాల శాఖ సర్వం సిద్దం చేసింది. ఇదే అంశంపై నేడు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ తెలంగాణా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సోమవారం ఈ కేసును...
లోకేష్ పాదయాత్ర విరామం లేకుండా కొనసాగుతోందని, గతంలో ఏమి చేశామో చెబుతూ..భవిష్యత్తులో ఏమి చేస్తామో కూడా చెబుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. టిడిపి ప్రభుత్వ హయంలో తాము చేపట్టిన...
పశ్చిమ దేశాల రాజకీయ క్రీడలో ఆఫ్రికా దేశం సుడాన్ ఆహుతి అవుతోంది. అపారమైన బంగారు గనుల నిల్వలు ఉన్న సుడాన్ లో వాటి తవ్వకం కాంట్రాక్టు రష్యా కంపెనీ కి వచ్చింది. అప్పటి...
పేద ప్రజల దవాఖాన నిమ్స్కు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా త్వరలోనే నిమ్స్ విస్తరణ పనులు...
భారత రాజ్యాంగాన్ని దేశంలోని పాలకులు అమలు చేయడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల టైంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను...
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నిన్న జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత జవాన్లు అసువులు బాశారు. జిల్లాలోని భీంబెర్...