ప్రతిపక్ష పార్టీల నేతల నోటికి హద్దు లేదని, ఏది పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్...
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ గారు దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. విద్య,...
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం మరువకముందే మరో చిక్కు మొదలైంది. రాజస్తాన్ లో పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మళ్ళీ తెరమీదకు వచ్చారు. పైలట్ కు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన...
New Cabinet: రాష్ట్ర నూతన మంత్రివర్గం పదవీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో జాబితాకు తుదిరూపు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మంత్రి వర్గాన్ని ప్రక్షాళన...
Language Problem: ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదికలతో తన ప్రభుత్వ పతనం ప్రారంభమైందని సిఎం జగన్ కు అర్ధమైందని, అందుకే అయన ఇలాంటి భాషను ఉపయోగిస్తున్నారని పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్...
ఆయిల్పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. ఇందుకు 11 ఆయిల్పామ్ కంపెనీలకు వివిధ జిల్లాల్లో 9.46 లక్షల ఎకరాలను కేటాయించింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.130 కోట్లతో నర్సరీలు...
Pelli Pilupu: కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది. ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో సీఎం...
తెలంగాణలోని గిరిజనులకు జనాభా ప్రత్తిపాధికన 10 శాతం రిజర్వేషన్లు పెంచి అమలుచేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ లో ఖండించారు. నేను తలచుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేది అనే విధంగా తన పరిధి...
హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సీఎం సంగ్మా సమావేశమయ్యారు. వివిధ...