Saturday, September 5, 2026
HomeTrending News

ఉపఎన్నిక కోసమే : విష్ణువర్ధన్ రెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని ఏపి బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా క్యాబినెట్ సమావేశంలో సిఎం...

కత్తి మహేష్ కంటికి శస్త్ర చికిత్స!

ప్రముఖ రాజకీయ, సామాజిక, సినిమా విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై నేటి సాయంత్రం నెల్లూరు మెడికవర్ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేయనుంది. మహేష్ ప్రయాణిస్తున్న వాహనం ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా...

ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తి కోసం రూ.32 కోట్లు

తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల కోసం రాష్ర్ట ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున, హైద‌రాబాద్ మిన‌హా...

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం

దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల...

ఇకపై ‘నో’ ఇంటర్వ్యూ

ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 నుంచి అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ...

ఫ్లాయిడ్ హత్య కేసులో సంచలన తీర్పు

ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన డెరిక్ చువిన్ కు ఇరవై రెండున్నర ఏళ్ల శిక్ష విధించింది. ఫ్లాయిడ్ తరపు...

మెట్రోకు నష్టాలు ఆదుకునేందుకు సన్నాహాలు

కరోనా పరిస్థితుల్లో  ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా  హైద్రాబాద్ మెట్రో  సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా చర్యలకు పూనుకోవాలని, అందుకు రాష్ట్ర...

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ఆరోగ్య శ్రీ ని ఎంతో పెద్ద మనసుతో వైయ‌స్‌ ప్రవేశపెట్టారని, పేద‌ల ఆరోగ్యం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు వైయ‌స్‌ రాజశేఖర రెడ్డని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ఈ రోజు ఆరోగ్య...

లాకప్ డెత్ పై సిఎం కెసిఆర్ ఆగ్రహం

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి,  కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే  వారిని  ఉద్యోగంలో నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి...

కరోన జాగ్రత్తలతో ఈ ఏడాది బోనాలు

తెలంగాణ రాష్ట్ర పండుగ ఆషాడమాసం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి...

Most Read