Sunday, September 13, 2026
HomeTrending News

తెలంగాణ అవతరణ వేడుకలకు కెసిఆర్ ?

తెలంగాణ అవతరించిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు... కాంగ్రెస్ సర్కారు కు ప్రభుత్వపరంగా తొలి పండుగ. దీంతో ధూమ్ ధామ్ గా వేడుకలు...

కాంగ్రెస్, బిజెపిలకు ఎన్నికల సంఘం నోటీసులు

లోక్ సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ దాటాక కాంగ్రెస్, బిజెపి నేతలు, ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న ప్రచార శైలి ప్రజలను తికమకపెడుతోంది. దేశంలో ఏదో జరగబోతోంది అన్నట్టుగా...

ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసి ఆగ్రహం: పిన్నెల్లి అరెస్ట్ కు ఆదేశాలు

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం  తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈ సాయంత్రం ఐదు గంటలలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే...

కేజ్రీవాల్‌ వారసురాలిగా భార్య సునీత!

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌.. జూన్ 2వ తేదిన...

హృదయపూర్వక స్వాగతం: కాలిఫోర్నియా కోర్టులో తెలుగు ‘జయ’

తెలుగు ఆడపడుచు, విజయవాడకు చెందిన బాడిగ జయ ' మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం' అంటూ తన ప్రమాణ స్వీకారానికి హాజరైన అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ' అసతోమా సద్గమయ' గీతాన్ని...

ఇబ్రహీం రైసి మృతి పట్ల ఇరాన్ లో సంబరాలు

ఇరాన్‌ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయాడని తెలియగానే ప్రపంచ దేశాల అధినేతలు సంతాప సందేశాలు పంపుతుంటే ఆ దేశ ప్రజలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని స్పష్టత వచ్చాక...

కాళేశ్వరంకు మరమ్మతులు.. బడుల బలోపేతం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈసి నిబంధనలకు అనుగుణంగా అత్యవసరమైన అంశాలు, తక్షణం తీసుకోవలిసిన విధాన పరమైన నిర్ణయాలపైనే మంత్రి వర్గం దృష్టి సారించింది. ధాన్యం...

వైసీపీ నేతలపై అక్రమ కేసులు: అంబటి ఆక్షేపణ

ఎన్నికల ముందు ఎక్కడ జిల్లా ఎస్పీలను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని, ఇటీవల ఆ అధికారులనే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. జిల్లాలో పరిస్థితులపై పూర్తి...

కాంగ్రెస్, బిజెపిలకు నష్టం.. లబ్ది పొందని గులాబీ

ఎన్నికల పోలింగ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వస్తాయని భావించినా ఎన్నికలు ముగిశాక అంచనాలు మారుతున్నాయి. బిజెపికి బారీ ఎత్తున క్రాస్ వోటింగ్ జరిగిందని క్షేత్ర స్థాయి నుంచి వార్తలు వస్తున్నాయి....

వైసీపీ ఆరోపణలపై సిట్ విచారించాలి: లావు డిమాండ్

పల్నాడులో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు. ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి లేని సంబంధాలను...

Most Read