Saturday, September 12, 2026
HomeTrending News

YSRCP Bus Yatra: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ బడుగులకు ప్రాధాన్యం

నాలుగున్నరేళ్ల క్రితం ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని, వైఎస్సార్‌సీపీ పార్టీకి ఓటేసి గెలిపించినందునే నేడు సామాజిక సాధికారత సాధ్యమైందని, సామాజిక న్యాయమంటే ఏంటో తెలిసిందని రాష్ట్ర మున్సిపల్...

రైతు సాయంపై బహిరంగచర్చకు సిద్ధం: కాకాణి సవాల్

మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, సీఎం జగన్ ఎప్పటికప్పుడు  అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

TS Assembly: శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం

అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల...

TS Ministers: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం వెల్లడించారు. శాఖల కేటాయింపుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయమే శాఖల కేటాయింపునకు సంబంధించి… మంత్రులకు సమాచారం అందించారు. కీలకమైన హోంశాఖ,...

Mahua Moitra: తృణముల్ ఎంపి లోకసభ సభ్యత్వం రద్దు

తృణముల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా లోకసభ సభ్యత్వం రద్దు చేస్తూ ఈ రోజు(డిసెంబర్-8) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సంచలనం రేపింది. ఎంపీగా తన లాగిన్ వివరాలు ఇతరులతో పంచుకున్నందుకు, వ్యాపారవేత్త...

స్వర్ణముఖిపై హైలెవెల్ బ్రిడ్జ్ : సిఎం జగన్

స్వర్ణముఖిపై 30 కోట్ల రూపాయలతో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇటీవలి తుపానుకు స్వర్ణముఖి బ్రీచ్ కారణంగా నష్టం వాటిల్లిందని, దానికి శాశ్వత...

ముందు జాగ్రత్త చర్యల్లో ప్రభుత్వం విఫలం: బాబు

రాష్ట్ర ప్రజలకు మరో మూడు నెలల్లో కష్టాలు తొలగిపోనున్నాయని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగు గ్రామంలో మిచాంగ్...

BSP: ఏనుగు వ్యూహం వికటించిందా…?

బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నాటి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాడని అందరు ప్రశ్నించారు. SCలు జనరల్ సీటుల్లో పోటీ చేయకూడదా అని ఆయన...

YSRCP Bus Yatra: బాబువి మోసపూరిత వాగ్ధానాలు: మంత్రి జయరాం

బడుగు బలహీనవర్గాలను నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ సిఎం జగన్ ఆప్యాయంగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు...

CM Revanth Reddy: గ్యారంటీలపైనే సిఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి సంతకం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం నిరుద్యోగ దివ్యాంగురాలు రజనికి ఉద్యోగ నియామక...

Most Read