Sunday, September 8, 2024
HomeTrending NewsManipur Issue: మహిళా జడ్జిలతో ప్రత్యేక సిట్ : సుప్రీం కోర్ట్

Manipur Issue: మహిళా జడ్జిలతో ప్రత్యేక సిట్ : సుప్రీం కోర్ట్

మణిపూర్ ఘటనలపై మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని  ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులు, నిపుణులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు  ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.  సిట్ సభ్యులు ఆ రాష్ట్రంలో పర్యటించి బాధితులతో మాట్లాడతారని  అన్నారు.

మరోవైపు మణిపూర్‌లో జరుగుతున్నది జాతి హింస కాదని, మయన్మార్ నుంచి జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారమని మోతీ  కమ్యూనిటీ  దాఖలు చేసిన  పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్