Saturday, April 20, 2024
HomeTrending Newsటూరిజం డే వేడుకల్లో సిఎం

టూరిజం డే వేడుకల్లో సిఎం

వరల్డ్‌ టూరిజం డే 2022 వేడుకలను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని  క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. టూరిజం శాఖ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ ముఖ్యమంత్రి కి వివరించారు.

రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సమాచారంతో కూడిన ప్రత్యేక బ్రోచర్ ను, ‘ విజిట్ ఆంధ్ర ప్రదేశ్-2023’ పోస్టర్ ను సిఎం జగన్ ఆవిష్కరించారు. గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యంతో  సిఎం కు స్వాగతం పలికారు.

Also Read : ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్