Monday, February 24, 2025
HomeTrending Newsమన ప్రయాణం ఇలాగే కొనసాగాలి : సిఎం జగన్

మన ప్రయాణం ఇలాగే కొనసాగాలి : సిఎం జగన్

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 12 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 13వ ఏట సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులకు, రాష్ట్ర ప్రజలందరికీ జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

‘‘గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్