Saturday, April 20, 2024
HomeTrending Newsయాదాద్రిలో నలుగురు ముఖ్యమంత్రులు

యాదాద్రిలో నలుగురు ముఖ్యమంత్రులు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలోని ముఖ్యమంత్రులు , అగ్ర నేతలు రెండు హెలీకాఫ్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా , మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. హెలిపాడ్ నుండి అగ్రనేతలు తొలుత ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు. కొద్ది నిమిషాల్లో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్