Tuesday, September 17, 2024
Homeస్పోర్ట్స్BWF World Championships: డబుల్స్ లో సత్తా చాటిన ఇండియా

BWF World Championships: డబుల్స్ లో సత్తా చాటిన ఇండియా

డెన్మార్క్ లోని కోపెన్ హెగెన్ లో జరుగుతోన్న బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2023 లో నేడు భారత ఆటగాళ్ళు డబుల్స్ విభాగంలో సత్తా చాటారు.

మహిళల డబుల్స్ లో పుల్లెల గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ జోడీ 21-18;21-10తో చైనీస్ తీపీ కి చెందిన చాంగ్ చింగ్ హూ- యంగ్ చింగ్ తున్ ద్వయంపై గెలుపొందారు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి 21-16;21తో ఆస్ట్రేలియా జోడీ పై విజయం సాధించారు.

రేపు గురువారం జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ల్లో ఈ రెండు జోడీలతో పాటు సింగిల్స్ లో లక్ష్య సేన్, ప్రణయ్ లు ఆడనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్