Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్Nara Lokesh: లోకేష్ భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్

Nara Lokesh: లోకేష్ భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు.  యువ గళం పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో లోకేష్ కుడి భుజానికి గాయమైంది. ఇది జరిగి 50 రోజులు దాటినా నొప్పి తగ్గకపోవడంతో, డాక్టర్ల సూచన మేరకు నంద్యాలలో భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్