Friday, March 13, 2026
HomeTrending NewsManipur:మణిపూర్‌లో నిత్యావసరాల కొరత

Manipur:మణిపూర్‌లో నిత్యావసరాల కొరత

హింస, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ను బ్లాక్‌మార్కెట్‌లో రూ.200కు అమ్ముతున్నారు. అత్యావశ్యక ఔషధాల కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. వంటనూనె లీటర్‌ ధర రూ.250 నుంచి 280 వరకు పలుకుతున్నది.

హింస, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ను బ్లాక్‌మార్కెట్‌లో రూ.200కు అమ్ముతున్నారు. అత్యావశ్యక ఔషధాల కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. వంటనూనె లీటర్‌ ధర రూ.250 నుంచి 280 వరకు పలుకుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular