వైఎస్సార్సీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన లాంఛనంగా పార్టీ కండువా కప్పుకున్నారు. 2019...
కాంగ్రెస్ మేనిఫెస్టో ''న్యాయ్పత్ర' ను 2024 లోక్సభ ఎన్నికల కోసం శుక్రవారం విడుదల చేసింది. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు రెండ్రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ...
దక్షిణాదికి..తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉండే ఆదిలాబాద్ లో ఎంపిగా పోటీ చేసిన మహామహులు అనుకున్న నేతలను మట్టి కరిపించిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. ఒక్కోసారి ఒక్కో రకమైన తీర్పు ఇస్తూ ఉంటారు. అనామకులుగా...
జనసేన అభ్యర్ధుల ఎంపిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే, 2 ఎంపి సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ మొత్తం సీట్లకు అభ్యర్ధుల ప్రకటన పూర్తి చేసింది. అయితే...
క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ మలయాళం నుంచి ఎక్కువగా వస్తుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ కథలను అల్లడంలో .. వాటిని తెరపై ఉత్కంఠభరితంగా ఆవిష్కరించడంలో వాళ్లకంటూ మంచి నైపుణ్యం ఉంది. అందువలన...
వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచొద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని.... అప్పటినుంచి సీఎం జగన్ మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వృద్ధుల...
రాబోయే ఎన్నికలు రెండు పార్టీల మధ్య కాదని.... రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విపక్షాల...
లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్... నరేంద్ర మోడి నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ పాలనకు చరమగీతం పాడాలనే...
రాష్ట్రంలో ఇటీవల విధులనుంచి తొలగించిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గుంటూరు రేంజ్ ఐజి నియామకం కూడా చేపట్టింది.
మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు...