Thursday, August 20, 2026

2024-25 ఆర్థిక సంవత్సరంలో  6.5-7 శాతం వృద్ధి అంచనా

2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో  ప్రవేశపెట్టారు.  2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్‌ సమర్పించనున్న నేపథ్యంలో ఆనవాయితీగా నేడు ఈ సర్వేను సభ...

బిహార్‌కు ప్రత్యేక హోదా అర్హత లేదు: లోక్ సభలో కేంద్ర మంత్రి

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. హోదా పొందటానికి కావాల్సిన కనీస ఐదు అర్హతలు ఆ రాష్ట్రానికి లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్...

వ్యవస్థల పనితీరుకు మదనపల్లె ఘటన నిదర్శనం: బాబు

ఇసుక పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కక్షపూరితంగా వ్యవహరించవద్దని, రాజకీయ ప్రతీకారాలకు పోవద్దని...

26 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు జరగనున్నాయి. నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన...

దేశాభివృద్ధికి కలిసికట్టుగా పోరాడుదాం: మోడీ

దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నామని, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు...

అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ : పోలీసులపై జగన్ ఆగ్రహం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై వైసీపీ నిరసన తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్యానర్లు...

టాలీవుడ్ లో ‘తంగలాన్’కి గట్టిపోటీ! 

మొదటినుంచి కూడా విక్రమ్ ప్రయోగాల పట్లనే ఆసక్తిని చూపుతూ వెళ్లాడు. అదే ఆయన ప్రత్యేకతగా నిలిచింది కూడా. జయాపజయాల సంగతి అలా ఉంచితే, కొత్తగా కనిపించడానికి విక్రమ్ ఎప్పుడూ వెనుకాడలేదు. ఈ కారణంగా...

త్రిష నుంచి మరో సైకో థ్రిల్లర్ గా ‘బృంద’ 

త్రిష ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మరో వైపున భారీ వెబ్ సిరీస్ లు చేయడంతోను బిజీగా ఉంది. ఆమె నుంచి మరో సైకో థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి...

ఎట్టకేలకు తప్పుకున్న బిడెన్

అమెరికా అధ్యక్ష పదవి పోటీ నుంచి ప్రస్తుత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయంపై త్వరలోనే వివరణ...

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ముందుకు తీసుకొస్తారు. రేపు 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి...

Most Read