4.6 C
New York
Tuesday, December 5, 2023

Buy now

Homeజాతీయంకర్ణాటకలో 14 రోజులపాటు లాక్ డౌన్

కర్ణాటకలో 14 రోజులపాటు లాక్ డౌన్

కోవిడ్ తీవ్రత నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో రేపు (27-04-2021) సాయంత్రం 6 గంటల నుండి 14 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి బి.ఎస్.యెడ్యూరప్ప ప్రకటించారు. నిత్యావసర వస్తువుల షాపులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తెరిచి ఉంచుతామని వెల్లడించారు. రాష్ట్రంలో తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలను కనీసం మూడు నెలలపాటు వాయిదా వేయాలని కర్ణాటక కేబినెట్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు అనుమతించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్