Friday, June 13, 2025

Monthly Archives: June, 2021

బిగి సడలని అనుకోని అతిథి

(మావీ రివ్యూ) ప్రేమ చిత్రాలంటే... సహజంగా ఓ నాల్గు డ్యూయెట్లు... హీరో, హీరోయిన్ల మధ్య సాగే పరిచయ సన్నివేశాలు.. కలిసి తిరగటాలు.. పెద్దలు ఒప్పుకోకపోవటాలు... ఆ మధ్యలో వచ్చిపడే సమస్యలు.. చివరాఖరకు వాటిని పరిష్కరించి...

బాలీవుడ్ హీరోలకు పాకిస్థాన్ అగ్ర తాంబూలం

  బాలీవుడ్ లో అలనాటి అగ్ర హీరోలు దిలీప్ కుమార్, రాజ్ కపూర్ లకు పాకిస్థాన్ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తూ చర్యలు చేపట్టింది. పెషావర్ కు చెందిన ఈ ఇద్దరు అగ్ర హీరోల...

త్వరలో రాజధాని తరలింపు : విజయసాయి

విశాఖపట్నం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌‌కు పరిపాలనా రాజధాని కానుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సి.ఆర్.డి.ఏకు సంబంధించిన కేసులకు, రాజధాని...

‘ఏక్ మినీ కథ’ హీరోతో నందినీ రెడ్డి సినిమా

అలా మొదైలంది, ఓ బేబీ చిత్రాలతో మెప్పించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఓ బేబీ సినిమా తర్వాత నందినీ రెడ్డి నాగచైతన్యతో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ అయిన...

‘బట్టల రామస్వామి’ని మెచ్చుకున్న మోహన్‌బాబు

అల్తాఫ్‌ హసన్‌ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్‌’. సెవెన్‌హిల్స్‌ సతీశ్, రామ్‌ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించారు....

ఆహా! ‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్ విడుద‌ల

తెలుగు ప్రేక్ష‌కుల చేతుల్లోకి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది హండ్రెడ్ ప‌ర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ‘అర్ధ శ‌తాబ్దం’ జూన్ 11న విడుదలవుతోంది. ఆహా’ ఎక్స్‌క్లూజివ్ వస్తున్న ఈ చిత్రానికి ర‌వీంద్ పుల్లె...

సమయానికి సర్వే పూర్తి కావాలి:  జగన్

భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  కోవిడ్‌తో  కాస్త మంద గమనంలో ఉన్నసర్వే ను పరుగులు పెట్టించాలని, లక్ష్యాలను అనుకున్న సమయంలోగా...

వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే: సిఎం కెసిఆర్

రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా జూన్ 11 నుంచి  పైలట్  డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని,...

బ్లూ ప్రింట్ ఇవ్వండి : హైకోర్టు

కోవిడ్ మూడో దశను ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళిక ఉందో బ్లూ ప్రింట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ చికిత్సకు ధరలు నిర్ణయిస్తూ కొత్త జివో విడుదల చేయాలని సూచిందింది.  రాష్ట్ర...

2022 ఖరీఫ్ కు పోలవరం : అనిల్

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్  స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం...

Most Read