రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'రావణాసుర'. యునిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సొంత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఆ తర్వాత వోటింగ్ రేపు(మంగళవారం) నిర్వహిస్తారు. బలపరీక్ష ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ...
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈనెల 31 వ తారీకున (ఎల్లుండి,బుధవారం) బీహార్ పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా.. బుధవారం ఉదయం హైదరాబాదు నుండి పాట్నా కు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు,...
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టర్ చాంబర్లోని సీట్లో కలెక్టర్ సంగీతను కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి...
విభజన హామీల అమలు కోసం సదరన్ కౌన్సిల్ సమావేశంలో ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు...
విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఈ రోజు పాడి రైతుల అవగాహన సదస్సు జరిగింది....
దేవుళ్ళతో చెలగాటం ఆడటం బిజెపికి అలవాటుగా మారిందని, పండుగలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర...
దీపావళికి 5G అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబాని ఈ రోజు ప్రకటించారు. మొదటగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా నగరాలతో పాటు మరి కొన్ని నగరాల్లో లాంచ్ చేస్తామని వెల్లడించారు....
వినాయక చవితి పందిళ్ళకు ఫర్మ్ విద్యుత్,పోలీస్ పర్మిషన్ తీసుకోవాలంటూ డిజిపి జారీ చేసిన ఉత్తర్వులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్షేపించారు. హిందువుల పండుగలకు ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదని, ఈ...