Tuesday, June 10, 2025

Yearly Archives: 2022

బాలకృష్ణ గారితో కలసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం -చంద్రిక రవి

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది....

నాగ చైతన్య ‘కస్టడీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు - తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ'. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కృతి శెట్టి కథానాయికగానటిస్తోంది. శ్రీనివాస సిల్వర్...

బాబు పర్యటనలో అపశ్రుతి: ఎనిమిది మంది మృతి

చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పర్యటనలో  భాగంగా కందుకూరులో జరిగిన రోడ్ షో లో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో...

మన ఒలింపిక్స్ వేరు

Games-Politics: 2036 ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించడానికి బిడ్ లో పాల్గొననున్నట్లు క్రీడా మంత్రి ప్రకటించినట్లు ఒక వార్త. సంతోషం. క్రీడా అసోసియేషన్లు రాజకీయ నాయకుల చేతుల్లో ఆటబొమ్మలై...ఆటలు తప్ప మిగతా పనులకు...

చంద్రబాబుకు పవన్ ఊడిగం: అంబటి

పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తానని చెప్పకుండా సిఎం జగన్ ను తిరిగి అధికారంలోకి రానివ్వనని చెప్పడం విచిత్రంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబును అధికారంలోకి...

కాపుల్ని రెండు పార్టీలూ మోసం చేశాయి: సోము

కాపులకు రిజర్వేషన్స్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గతంలో ముస్లిం రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ అంశంపై...

దేశ భద్రత పట్టించుకోని బీజేపీ – రేవంత్ విమర్శ

వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే ప్రజల సమస్యలు...

ప్రధానిని కలిసిన సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గత రాత్రి దేశ రాజధానికి చేరుకున్న జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటల...

ఎమ్మెల్యేల కేసులో స్టే కు హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు...ఈనెల 30న హాజరు కావాలన్న...

BCCI Selection: పాండ్యాకు పగ్గాలు, ధావన్ పై వేటు

టీమిండియా వన్డే  జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ కు నిరాశ మిగిలింది. శ్రీలంకతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కు ధావన్ ను సెలక్టర్లు పక్కనపెట్టారు.  ఇటీవలి బంగ్లాదేశ్ టూర్ లో  ధావన్...

Most Read