శ్రుతి హాసన్ ను కెరియర్ ఆరంభంలో చూసినవాళ్లు .. వెండితెరపై బంగారు తీగగా ఆమెను గురించి చెప్పుకున్నారు. ఇంతటి నాజూకుదనం ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అందానికి తగిన అభినయం ఉన్నప్పటికీ,...
Penugonda Temples: పెనుగొండలో రాతి పలకలు ఆలయాలై జీవసౌందర్య మహిమను నింపుకున్న కళామందిరాలయ్యాయి. భక్తి ప్రభా పుంజాలను వెదజల్లే పరమగురువుల్లా ఉన్నాయి. మతం పేరుతో పరస్పర మానసిక బంధం ఏర్పరిచే గొలుసులవి. కళ్లకు...
నాటకరంగ విస్తరణకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించడంలో భాగంగా ఈ ఏడాది నంది నాటకోత్సవాలు డిసెంబర్ 23 నుంచి 29 వరకూ గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్...
జమ్ముకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనం... ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అని స్పష్టం...
వైయస్సార్ లా నేస్తం ద్వారా నాలుగేళ్లలో మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు దాదాపు 50 కోట్ల రూపాయలు సాయం అందించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దీనితో...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు ఓ కీలక మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా తునిలో సాగుతోన్న ఈ యాత్ర నేడు 3 వేల కిలోమీటర్లు...
నాలుగున్నరేళ్ల క్రితం ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని, వైఎస్సార్సీపీ పార్టీకి ఓటేసి గెలిపించినందునే నేడు సామాజిక సాధికారత సాధ్యమైందని, సామాజిక న్యాయమంటే ఏంటో తెలిసిందని రాష్ట్ర మున్సిపల్...
నలువైపులా విస్తరించిన పెనుగొండ బయళ్లలో చెడి బతికి ఉన్న చిహ్నమొకటి(రామబురుజు)...ఆత్మ శరీరాన్ని విడిచిన తరువాత మిగిలిన ఎముకల గూడులా నిలిచి ఉంది.
సింహం పిల్ల జూలు విదిలించి వనాన్ని ఒక్కసారి తేరిపార చూసినట్లు...ఈ రామబురుజు...
మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
ఈ పెనుగొండ రాజవీధుల్లో ఏనుగుల ఘీంకారం మోత మోగింది. ఆంధ్రుల యశస్సు పాటలు పాడుకుంది. సైన్యం కదను తొక్కింది. వీరుల హృదయ బోధలు నేటికీ కథలు కథలుగా వినిపిస్తున్నాయి.
తళతళలాడే కత్తులు చల్లిన వింత...