విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తోన్న భారత రాజ్యంగ నిర్మాత డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19 ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సామాజిక న్యాయానికి...
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కేవలం 15 శాతం మాత్రమే సిఎం జగన్ అమలు చేశారని, ఆయన చెప్పిన మాట ప్రకారమే రాజీనామా చేసి వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఈ మూడు నెలల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. టికెట్ ఇస్తే పార్టీలో ఉండటం...లేదంటే జంప్.....
తమిళ అగ్రనటుడు, డిఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు, ఆయన వయసు 71 సంవత్సరాలు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే...
త్రివిక్రమ్ తయారు చేసుకునే కథల్లో అన్నివర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉంటాయి. అందువలన ఆయన సినిమాలను అన్ని తరగతుల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఆయన డైరెక్షన్ లో తమ హీరో చేయాలని అభిమానులు...
ఎన్టీఆర్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'దేవర'పైనే ఉంది. 'RRR' తరువాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో, అందరూ కూడా ఈ సినిమా ఎంతవరకూ వచ్చిందనేది తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక...
గుంటూరులో జరుగుతున్న నంది నాటకోత్సవాలకు విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రాంగణం లోపల ఎంతమంది ప్రేక్షకులు ఉంటున్నారో వెలుపల ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల వద్ద కూడా అంతే మంది కూర్చుని వీక్షిస్తున్నారు. నేడు...
భారత్ జోడో యాత్ర రెండో దశకు ముహూర్తం ఖరారైంది. మణిపూర్ నుంచి ప్రారంభం అయ్యే రెండో దశకు భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేశారు. కార్యక్రమ వివరాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి...
Original Sound: ఇప్పుడంటే ఇన్నిన్ని మైకులు, భూమి బద్దలయ్యే ఎకో సౌండ్ బాక్సులు ఉన్నాయి కానీ...ఒక రెండొందల ఏళ్లు వెనక్కు వెళితే...ఇవేమీ లేని రోజుల్లో త్యాగయ్య ఒక్క కీర్తననే ఎనిమిది గంటలపాటు పాడితే...
వైసీపీ నేత, శాసనమండలి సభ్యుడు చేన్నుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ యాదవ్) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంశీకి సాదరంగా స్వాగతం పలికారు.
ఆంధ్ర...