తెలంగాణ బిజెపి లోక్ సభ ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం(డిసెంబర్ 27)న హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం...
రాయదుర్గం - శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. 31 కిలోమీటర్ల ఈ మార్గం జనబాహుళ్యానికి అనుకూలంగా లేదని,...
తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన దగ్గర నుంచి ఇక్కడ బాలీవుడ్ స్టార్స్ సందడి పెరిగి పోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగొందినవారు .. స్టార్ విలన్ గా క్రేజ్...
నాలుగున్నరేళ్లుగా సిఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చే, పేదలను కష్టాలనుంచి గట్టెక్కించే పాలన చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. లంచాలు, రికమెండేషన్ లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి...
పాకిస్తాన్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రజల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఎత్తులు వేస్తుంటే...సామాన్య ప్రజలు పూట గడవక మదనపడుతున్నారు. ద్రవ్యోల్భణం...
గుంటూరు శ్రీ వెంకటేశ్వర విఙ్ఞాన మందిరంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణంలో జరుగుతోన్న 2022నంది నాటకాలు ప్రేక్షకుల ఆదరణ మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్ధ...
The One and Only: గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాల విశేషాలతో వ్యాసాలు రాస్తుంటే...బళ్లారి రాఘవ గురించి, సురభి నాటక సంస్థ గురించి రాయలేదేమిటని కొందరు పాఠకులు అడిగారు. నిజమే....
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్-9, కాంగ్రెస్-3, బిజెపి - 4, ఎంఐఎం -1 గెలుచుకున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్...
గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెలికి తీయడం, క్రీడల ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయంపై అవగాహన కలిగించడం ఆడుదాం ఆంధ్ర ప్రధాన ఉద్దేశాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' సినిమాను ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానులు ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. ప్రభాస్ ను మాస్ లుక్ తో చూపించడంలోనే...