పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లలో మూడురోజుల పర్యటనలో ఉన్న సిఎం జగన్ నేడు రెండో రోజు సొంత నియోజకవర్గం పులివెందులలో...
సమాజ హితాన్ని కాంక్షించే నాటకరంగాన్ని సజీవంగా ఉంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దితో కృపి చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబందాల శాఖ, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమశాఖ మంత్రి...
Drama-Dedication: నా కెమెరా వృత్తిలో భాగంగా ఒక వారం రోజులపాటు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 2022 నంది నాటక పోటీల్లో పాల్గొనే అవకాశం దొరికింది. ప్రఖ్యాత హిందూ కాలేజీ ఎదురుగా ఉన్న శ్రీ...
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) నేడు ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి నారా లోకేష్ తో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పీకే నేరుగా...
శైవ క్షేత్రాలకు ప్రసిధ్ధి గాంచిన నల్లమల కొండలే భూ లోక కైలాసమన్నది ప్రామాణిక ఆధారం. కోటలకు, ప్రాచీన ఆదివాసి జాతి, తెలుగు మాట్లాడే చెంచు తెగకు ఈ అడవిప్రాంతం అలవాలం కావడంతో ప్రత్యేకతను...
తెలంగాణ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పోలిక లేదని స్పష్టంగా చెప్పవచ్చు. తెలంగాణలో కెసిఆర్ పదేళ్ళ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. బడ్జెట్ లో కేటాయింపులు ప్రకటిస్తున్నా... వాస్తవంగా బిసిలకు అవకాశాలు కల్పించటంలో...
శృతిహాసన్ కి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. హిందీలోనూ గుర్తింపు ఉంది. ఈ మధ్య కాలంలో శ్రుతిహాసన్ పోషించిన పాత్రలను చూస్తే అంతగా ప్రాధాన్యత లేకపోవడం కనిపిస్తుంది. 'హాయ్...
ఐపీఎస్ విశ్రాంత అధికారి, గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన వివి లక్ష్మీనారాయణ ఓ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 'జై భారత్ నేషనల్ పార్టీ' గా నామకరణం...
Human-less: తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం ఒకప్పుడు గొప్ప. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచమంతా ఫ్యాక్టరీల పొగ గొట్టాలే. సైరన్ మోతలే. యంత్రాల రోదలే. కాలం ఎప్పుడూ నిలిచి ఉండేది...
కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 పై ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారని, అయినా ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను...