ఎవరైనా కష్టపడి చదవితే, మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే.. ఫీజులు ఎంతైనా ఇబ్బంది పడాల్సిన పనిలేదని, ప్రభుత్వం వారిని చదివించే బాధ్యత తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా...
ఇండియా పట్ల పాకిస్తాన్ రాజకీయ నాయకుల వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. సైన్యం చేతిలో అధికారం కేంద్రీకృతం కావటం క్షేమకరం కాదని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు నవాజ్ షరీఫ్...
'సత్యం' రాజేశ్ .. కామాక్షి భాస్కర్ల .. బాలాదిత్య ప్రధానమైన పాత్రలను పోషించిన 'మా ఊరి పొలిమేర' భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'మా ఊరి పొలిమేర...
హనుమంతుడు అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం. అందుకు కారణం .. వాళ్ల దృష్టిలో ఆయన సూపర్ హీరో. పర్వతాలను బండరాళ్ల మాదిరిగా పెకిలించే శక్తి సామర్థ్యాలు ఆయన సొంతం. గాలిలో బాణంలా దూసుకుపోవడం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాబోయే సాధారణ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టారు. తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కూటమిలో బిజెపి ఉంటుందా ఉండదా అనే దానిపై ఇంకా...
ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సిఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్సీ స్థానాల...
Silly Show:
కనిపించని బిగ్ బాస్ కు,
కనిపించే అక్కినేని నాగార్జునకు,
ప్రసారం చేసే స్టార్ మా టీ వీ కి,
ప్రోగ్రాం తయారుచేసిన ఎండమాల్ ఇండియాకు...
మీరు మమ్మల్ను వినోదపరచడానికి సృష్టించిన బిగ్ బాస్ మీరు కోరుకున్నట్లుగా హౌస్...
శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలాకాలమే అయింది. తెలుగు, తమిళ సినిమాలకి సంబంధించి ఆమెకి మంచి క్రేజ్ ఉంది. ఇక హిందీలోను గుర్తింపు ఉంది. శ్రుతి హాసన్ మంచి డాన్సర్ .....
ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సిరీస్ లలో 'దూత' ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. నాగచైతన్య ప్రధానమైన పాత్రగా ఈ సిరీస్ రూపొందింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ...