Tuesday, September 17, 2024
HomeTrending Newsఢిల్లీ చేరుకున్న సిఎం జగన్: రేపు ప్రధానితో భేటి

ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్: రేపు ప్రధానితో భేటి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆయనకు స్వగతం పలికారు. రేపు ఉదయం 11 గంటలకు అయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాన్నున్నారు.  సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రేపు ప్రధానితో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కూడా సిఎం కలిసే అవకాశం ఉంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్