Wednesday, October 4, 2023
HomeTrending News‘త్రీ క్యాపిటల్స్’ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

‘త్రీ క్యాపిటల్స్’ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

Ap Government To Withdraw 3 Capitals Bill

మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఉపసంహరిచాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినేట్ ఈ మేరకు నిర్ణయించుకొని ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ ద్వారా హైకోర్టుకు కూడా వెల్లడించింది. పరిపాలనా వికేంద్రీకరణ చట్టం, సిఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకున్నట్లు త్రిసభ్య ధర్మాసనానికి తెలియజేశారు.

Also Read :  అక్కడే ఉండండి: సిఎం ఆదేశం

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న