కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో చేపట్టిన సాధన దీక్షని పక్కదారి పట్టించేందుకే ఇవాళ ముఖ్యమంత్రి జగన్ దిశా యాప్ కార్యక్రమం పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
మహిళల భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ పేరిట ఓ ప్రత్యక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ చట్టం ఆమోదం పొందే లోపు మహిళలకు...
అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలోనే దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు....
రాష్ట్రంలో ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సోమవారం మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై భూగర్భగనుల శాఖా మంత్రి...